ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉగ్రవాదుల కలకలం.. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో తనిఖీలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 26, 2025, 07:08 PM

ఆపరేషన్ సిందూర్ తర్వాత దేశంలో ఉగ్రవాదుల చొరబాటుపై కేంద్రం సీరియస్‌గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో స్లీపర్ సెల్స్‌తో అనుమానితులను NIA ఇప్పటికే అదుపులోకి తీసుకుంది. తాజాగా కోల్‌కతా నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో ఉగ్రవాదులు ఉన్నారంటూ సమాచారం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌కి అందింది. ఘట్‌కేసర్ స్టేషన్‌లో ఉదయం 9.50కి రైలు నిలిపి ముమ్మరంగా తనిఖీలు నిర్వహించగా, ఎవరూ లేరని నిర్ధారించిన తర్వాత 11 గంటలకు రైలు ప్రయాణం కొనసాగించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa