ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి నిర్వహణ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 27, 2025, 01:52 PM

శనివారం నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణవెల్లంలలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతిని స్థానిక పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పద్మశాలి సంఘం సహయ కార్యదర్శి చెరుపల్లి గోపాలకృష్ణ కొండా లక్ష్మణ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించి, ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ పద్మశాలి సంఘం అధ్యక్షులు చెరుపల్లి పరమేశం మరియు సంఘం సభ్యులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa