ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 29, 2025, 02:33 PM

అమీన్పూర్ : దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని.. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని వివిధ కాలనీలలో ఏర్పాటుచేసిన అమ్మవారి మండపాలను దర్శించుకుని.. అన్న ప్రసాద కార్యక్రమాలను ప్రారంభించిన పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు అలాగే మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ శ్రీ నందారం నరసింహా గౌడ్ గారు. ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో. ఉత్సవాలు నిర్వహించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నందారం రమేష్ గౌడ్, చంద్రకళ గోపాల్, ఇంద్రేశం జ్ఞానేశ్వర్, యూసఫ్, మరియు కాలనీవాసులు పాల్గొనడం జరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa