ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కన్నీళ్లు పెట్టుకున్న డీజీపీ జితేందర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 30, 2025, 12:14 PM

తెలంగాణ డీజీపీ జితేందర్ తన వీడ్కోలు సభలో తల్లిదండ్రులను గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఉద్యోగ రీత్యా కుటుంబానికి దూరంగా ఉండాల్సి వచ్చిందని సహకరించిన తన భార్య, పిల్లలకు కృతజ్ఞతలు తెలిపారు. 33 ఏళ్లుగా ఏపీ, తెలంగాణలో కీలక పదవుల్లో పనిచేసిన అనుభవాన్ని పంచుకున్నారు. దేశంలోనే తెలంగాణ పోలీస్ శాఖ నంబర్ వన్ స్థానంలో ఉందని కొనియాడారు. కొత్త డీజీపీ శివధర్ రెడ్డికి అభినందనలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa