ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీగా పెరిగిన బంగారం ధరలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 01, 2025, 10:17 AM

బంగారం ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,200 పెరిగి రూ.1,18,640 పలుకుతోంది. దీనికి GST 3% కలిపితే గ్రాముకు రూ.12వేలకు పైనే ఉంటుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,100 పెరిగి రూ.1,08,750కి చేరింది. మరోవైపు కేజీ వెండి ధర రూ.1,000 తగ్గి రూ.1,60,000కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉండనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa