ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాగార్జునసాగర్ కి కొనసాగుతున్న వరద

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 13, 2025, 10:40 AM

ఎగువ ప్రాంతాల నుంచి సాగర్‌ జలాశయానికి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఆదివారం 85,118 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, అధికారులు నాలుగు గేట్లను ఎత్తి 32,316 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలవిద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల ద్వారా 33,454 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలు, ఏఎమ్మార్పీకి 19,348 క్యూసెక్కులు వదులుతున్నారు. సాగర్‌ జలాశయం గరిష్ట నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 589.80 అడుగులుగా ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa