దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి గురువారం ముదిరాజ్ సంఘం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని అక్బర్పేట- భూంపల్లి మండలం బేగంపేట గ్రామంలోని పెద్దమ్మ దేవాలయంకు ఏడు కరెంట్ స్తంభాలు సింగిల్ ఫేస్ లైన్ ను విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి ఏర్పాటు చేయించినందుకు గాను ఈ సన్మానం జరిగింది. ఈ సందర్భంగా సంఘం సభ్యులు శ్రీనివాస్ రెడ్డికి తమ కృతజ్ఞతలను తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa