రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం నవాబ్ పేట్ మండలం వట్టిమీనపల్లి గ్రామ సమీపంలో గోదాంలో మార్క్ ఫెడ్ సౌజన్యంతో PACS ఆధ్వర్యంలో శుక్రవారం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య ప్రారంభించారు. రైతులకు ప్రభుత్వ మద్దతు ధర కల్పించేందుకు ఈ కేంద్రం ఏర్పాటు చేయబడిందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa