ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రంలో మరో 2 ఉపఎన్నికలు జరగనున్నాయా?

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 15, 2025, 10:43 AM

TG: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. 10 మంది ఎమ్మెల్యేలలో దానం నాగేందర్(ఖైరతాబాద్), కడియం శ్రీహరి‌(స్టేషన్ ఘన్‌పూర్) అఫిడవిట్లు సమర్పించలేదు. ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీలో చేరిన బీజేపీ ఎమ్మెల్యేపై వేటు పడింది. ఈ నేపథ్యంలో వీరిద్దరిపై వేటు తప్పదని, ఈ రెండు చోట్ల ఉపఎన్నిక రావొచ్చనే చర్చ జరుగుతోంది. అయితే వేటు పడేకంటే ముందే రాజీనామా చేస్తే బెటరనే ఆలోచనలో ఉన్నట్లు టాక్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa