ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 19, 2025, 03:24 PM

చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య బుధవారం చేవెళ్ల పట్టణ సమీపంలోని శ్రీనివాస కాటన్ ఇండస్ట్రీస్ లో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతులు కష్టించి పండించిన పత్తి పంటలకు మద్దతు ధర కల్పించేందుకే ప్రభుత్వం సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తుందని, ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని, ఎల్లప్పుడూ రైతుల మేలు కోరుతుందని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa