ట్రెండింగ్
Epaper    English    தமிழ்

2045 నాటికి 100% ఎలక్ట్రిక్ బస్సులు: ఆర్టీసీ లక్ష్యం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 28, 2025, 10:26 AM

తెలంగాణ ఆర్టీసీ 2045 నాటికి రాష్ట్రంలో 100 శాతం ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని లక్ష్యంగా పెట్టుకుంది. 'తెలంగాణ రైజింగ్ విజన్ 2047' డాక్యుమెంట్ ను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన ఆర్టీసీ, 2035 నాటికి 30 శాతం ఎలక్ట్రిక్ బస్సులు నడపనున్నట్లు వివరించింది. వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ వంటి జిల్లా కేంద్రాలతో పాటు హైవేలపై ఉన్న డిపోలను ఎలక్ట్రిక్ ఛార్జింగ్ సెంటర్లుగా మార్చే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 2047 నాటికి ఆర్టీసీని ఉద్యోగ, నైపుణ్య కేంద్రంగా మార్చే ప్రణాళికలూ విజన్ డాక్యుమెంట్ లో ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa