ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతులు వ్యవసాయంలో ఆధునిక యంత్రాలు ఉపయోగించాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 28, 2025, 10:38 AM

హుజూర్నగర్ సిఐ చరమంద రాజు గురువారం హుజూర్నగర్ లో రైతులు నూతనంగా కొనుగోలు చేసిన ట్రాక్టర్లను ప్రారంభించి మాట్లాడుతూ, రైతులు వ్యవసాయంలో ఆధునిక యంత్రాలను ఉపయోగించి అధిక దిగుబడులు పొందాలని సూచించారు. దేశానికి వెన్నెముక అయిన రైతులు, పురాతన పద్ధతులను వీడి ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేసి ఆర్థికంగా బలోపేతం కావాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa