ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వంపై జగదీశ్వర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 28, 2025, 03:42 PM

మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. దీక్ష దివస్ సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణలో భారతదేశంలోనే అతిపెద్ద భూ స్కామ్ జరుగుతోందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాలసీల పేరుతో భారీగా స్కామ్లు చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. ఖరీదైన భూములను ఇష్టమొచ్చిన వారికి కట్టబెడుతోందని ఆరోపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa