ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమోసా రూ.10, బిర్యానీ రూ.150.. స్థానిక ఎన్నికల్లో ధరలు ఖరారు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 29, 2025, 07:52 PM

స్థానిక ఎన్నికల నేపథ్యంలో, ప్రచారంలో అభ్యర్థులు చేసే ఖర్చులకు సంబంధించి పలు వస్తువుల ధరలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC) విడుదల చేసింది. టీ రూ.5, కాఫీ రూ.10, సమోసా రూ.10, బిర్యానీ రూ.150గా నిర్ణయించింది. వాహనాలు, కండువాలు, ప్లెక్సీలు వంటి ఇతర వస్తువుల ధరలను కూడా ప్రకటించింది. దీని ప్రకారం, ప్రచారంలో వినియోగించిన వస్తువుల ఖర్చును అభ్యర్థులు తమ లెక్కల్లో చూపించాలి. లేనిపక్షంలో వ్యయ పరిశీలకులే ఆ ఖర్చును లెక్కలో చేరుస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa