ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 06, 2025, 10:45 AM

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెంచాలని డీఎంహెచ్‌ఓ పుట్ల శ్రీనివాస్‌ ఆదేశించారు. శుక్రవారం దేవరకొండ మండలంలోని తూర్పుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఆయన, ఆశా కార్యకర్తలతో మాట్లాడుతూ, గర్భిణులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాన్పులు జరిగేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు కళ్యాణచక్రవర్తి, కేస రవి, డాక్టర్‌ విజయ పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa