లస్కర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ఒకరోజు నిరాహార దీక్ష శిబిరాన్ని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు ముఠా జయసింహ, గుర్రం పవన్ గౌడ్, హరిబాబు యాదవ్, ముచ్చ కుర్తి ప్రభాకర్, మరియు లస్కర్ జిల్లా సాధన సమితి సభ్యులు పాల్గొన్నారు. ఈ నిరసన ముషీరాబాద్ ప్రాంతంలో జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa