ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మణుగూరు నుండి మేడారంకు స్పెషల్ బస్సు ప్రారంభించిన ఎమ్మెల్యే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 27, 2026, 03:20 PM

మేడారం గిరిజన మహా జాతరకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మంగళవారం ప్రత్యేక బస్సులను ప్రారంభించారు. మణుగూరు ఆర్టీసీ డిపో నుంచి 20 బస్సులు, మంగపేట నుంచి మరో 5 బస్సులను భక్తుల కోసం కేటాయించినట్లు ఆయన తెలిపారు. వనదేవతల దర్శనానికి వెళ్లే భక్తులకు ఎలాంటి రవాణా ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ అధికారులతో కలిసి పకడ్బందీ ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa