ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెళ్లైన మూడు నెలలకే వివాహిత బలవన్మరణం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 11, 2026, 03:21 PM

మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణం శ్రీపతినగర్‌కు చెందిన పొన్నం శ్రావణి అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. మూడు నెలల క్రితం గజ్జెలి రంజిత్‌తో వివాహం జరిగిన శ్రావణి, హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తూ ప్రైవేట్ హాస్టల్‌లో ఉండేది. భర్త రంజిత్ మంచిర్యాలలోని చైతన్య స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం శ్రావణి గడ్డిమందు తాగడంతో, వార్డెన్, సిబ్బంది రంజిత్‌కు సమాచారం అందించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa