ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉస్మానియా యూనివర్సిటీ కి చేరుకున్న గవర్నర్ జిష్ణుదేవ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 19, 2026, 12:14 PM

ఉస్మానియా యూనివర్సిటీలో అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ (ఏఐయూ) సెంట్రల్ జోన్ వైస్ చాన్సలర్ల సదస్సు నేడు, రేపు జరగనుంది. ఈ సదస్సును గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్వాంటం సాంకేతికతతో కూడిన ఉన్నత విద్యా సంస్థల రూపకల్పన అనే అంశంపై ఈ సదస్సు జరుగుతోంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్, ఉత్తర ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన 40 మందికి పైగా వీసీలు, ఉన్నత విద్యా నిర్వాహకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa