తెలంగాణలో 2027 జనాభా లెక్కల సేకరణ మొదటి దశను మే 11 నుండి జూన్ 9 వరకు నిర్వహించాలని సీఎస్ కె. రామకృష్ణారావు ఆదేశించారు. దేశంలోనే తొలిసారిగా ఈ ప్రక్రియ పూర్తి డిజిటల్ విధానంలో, మొబైల్ యాప్ ద్వారా జరగనుంది. పౌరులు తమ వివరాలను స్వయంగా ఆన్లైన్లో నమోదు చేసుకునే సెల్ఫ్-ఎన్యూమరేషన్ సౌకర్యం కూడా కల్పించారు. క్షేత్రస్థాయిలో డేటా సేకరించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ అప్లికేషన్ను వినియోగించనున్నారు. జనభాను లెక్కించే సిబ్బంది నేరుగా తమ స్మార్ట్ఫోన్ల ద్వారా వివరాలను నమోదు చేస్తారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa