మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబుల్ రెడ్డి నగర్లో పేకాట స్థావరంపై టాస్క్ఫోర్స్ పోలీసులు ఆకస్మికంగా దాడి నిర్వహించారు. ఈ ఆపరేషన్లో, తొమ్మిది మంది పేకాట ఆడుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి తొమ్మిది సెల్ఫోన్లు మరియు రూ. 45,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితులను, స్వాధీనం చేసుకున్న వస్తువులను మైలార్దేవ్పల్లి పోలీసులకు అప్పగించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa