ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోడె మొక్కులు చెల్లించుకున్న భక్తజనం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 30, 2026, 12:37 PM

వేములవాడ రాజన్న ఆలయానికి అనుబంధంగా ఉన్న భీమేశ్వర ఆలయానికి సోమవారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు రాజరాజేశ్వర స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కులు చెల్లించుకున్నారు. "అందరినీ చల్లగా చూడు రాజన్న, భీమన్న స్వామి" అంటూ భక్తజనం స్వామివార్లను వేడుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధర్మ దర్శనంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa