కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ స్వల్పంగా కొనసాగుతోంది. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం 5 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. మంగళవారం రోజు స్వామివారిని 67,728 మంది భక్తులు దర్శించుకున్నారు. 21,084 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీకి రూ. 4.14 కోట్ల ఆదాయం వచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa