తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వ దర్శనానికి 7 గంటల సమయం పడుతోంది. 18 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామి దర్శనం కోసం వేచి ఉన్నారు. బుధవారం 71,132 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 26,963 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.06 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa