కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. మూడు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. కాగా, సోమవారం శ్రీవారిని 66,312 మంది భక్తులు దర్శించుకోగా, 23,876 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.70 కోట్లు వచ్చిన్నట్లు టీటీడీ తెలిపింది
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa