ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉత్త‌రాంధ్ర జిల్లాల వైసీపీ కో-ఆర్డినేట‌ర్‌గా క‌న్న‌బాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 13, 2025, 03:06 PM

2024 ఎన్నికల్లో ఓటమి పాలైన వైసీపీ పార్టీ , నేతల నియామకంలో ఈ సారి ఆచితూచి అడుగులేస్తోంది అనే చెప్పొచ్చు. ముఖ్యంగా పార్టీకి సంభందించి జగన్ మాటలు కొంత ధైర్యాన్ని కార్యకర్తలకి ఇచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు ఉత్త‌రాంధ్ర జిల్లాల పార్టీ రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్‌గా మాజీ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబును నియ‌మించారు. అలాగే కాకినాడ జిల్లా పార్టీ అధ్య‌క్షుడిగా మాజీ మంత్రి దాడిశెట్టి రాజాను నియ‌మిస్తూ కేంద్ర కార్యాల‌యం నుంచి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com