ఐపీఎల్ లో నేడు గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్ వేదికగా రా.7.30కి మ్యాచ్ ప్రారంభమవుతుంది.టోర్నీ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటివరకు 5 మ్యాచుల్లో తలపడ్డాయి. గుజరాత్ 3, పంజాబ్ 2 మ్యాచుల్లో గెలిచాయి. గత సీజన్లో కెకెఆర్ కు కప్ సాధించి పెట్టిన శ్రేయస్ అయ్యర్ ఈ సీజన్లో పంజాబ్ కు కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. గుజరాత్ కి గిల్ కెప్టెన్గా ఉన్నారు.
![]() |
![]() |