శెట్టూరు మండలం లక్ష్మంపల్లి గ్రామంలోని పురాతన శివాలయంలో ఏటా ఏప్రిల్ నెలలో సూర్యోదయం సమయంలో సూర్య కిరణాలు శివలింగంపై పడటం ఇక్కడి ప్రత్యేకత.
ఈ క్రమంలో సోమవారం ఉదయం శివాలయంలోని శివలింగాన్ని సూర్యకిరణాలు తాకాయి. ఈ అపురూప దృశ్యాలను గ్రామస్థులు కనులారా వీక్షించారు. అనంతరం స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
![]() |
![]() |