ఏపీలో రాజ్యసభ స్థానానికి సీఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. వైసీపీ ప్రభుత్వంలో కీలక నేతగా ఉన్న విజయసాయిరెడ్డి 2028 జూన్ వరకు పదవీకాలం ఉండగానే ఎంపీ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏర్పడిన ఖాళీ భర్తీకి సీఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నెల 22 నుండి 29 వరకు నామినేషన్ల స్వీకరణఈ నెల 30న నామినేషన్ల పరిశీలన మే 2 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు. మే 9న రాజ్యసభ స్థానానికి ఎన్నిక, ఫలితాలు ప్రకటించనున్నారు.
![]() |
![]() |