వంగర మండలములో నీలయ్యవలస నుంచి అరసాడవరకు బీట్ రోడ్డు పనులు ఆదివారం ముమ్మరంగా జరుగుతున్నాయి. సుమారు 3.50 కోట్లతో ఈ పనులు చేపడుతున్నారు.
బీటి రోడ్డు వలన కింజంగి, శ్రీహరిపురం, భాగ్యంపేట, మరువాడ తదితర ప్రాంత ప్రజలకు ప్రయాణము సుఖవంతము కాబోతుందని ఈ ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.