అఖిల భారత యువజన సమైక్య జాతీయ మహాసభలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వలి పిలుపునిచ్చారు.
శుక్రవారం మంగళగిరిలోని సీపీఐ కార్యాలయంలో వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మే 15 నుంచి 18 తేదీల వరకు తిరుపతిలో జాతీయ మహాసభలు జరగనున్నట్టు తెలిపారు. విద్య, ఉపాధి, నిరుద్యోగ సమస్యలపై గట్టిగా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
![]() |
![]() |