ఢిల్లీలో ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన సీఎం చంద్రబాబు. కేంద్ర నిర్ణయానికి రాష్ట్రం మద్దతు ఉంటుందని ప్రధానికి స్పష్టం చేసిన ముఖ్యమంత్రి. మే 2న అమరావతి పునఃప్రారంభ పనులకు మోదీని ఆహ్వానించిన చంద్రబాబు. లక్ష కోట్లకు పైగా ప్రాజెక్టుల పనులకు శంకుస్థాపన చేయించేలా ప్రణాళికలు. దాదాపు 5 లక్షల మందితో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు. మోదీ రోడ్ షోలో దాదాపు 30 వేల మంది పాల్గొంటారని అంచనా. లక్ష కోట్ల పనుల ప్రారంభ సూచికగా పైలాన్ ఆవిష్కరించనున్న ప్రధాని
![]() |
![]() |