కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని ఖండిస్తూ నిరసనగా శనివారం చీరాల ఛాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వస్త్ర దుకాణాలను స్వచ్చందంగా నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు కాశ్మీర్లో జరిగిన ఘటన యావత్ భారత దేశాన్ని కండతడి పెట్టించిందని ఇలాంటి సమయంలో అందరూ దేశానికి మద్దతుగా నిలబడి ఐక్యతను చాటి చెప్పాలని చీరాల ఛాంబర్ అఫ్ కామర్స్ అధ్యక్షులు తులబందు సురేష్ అన్నారు.
![]() |
![]() |