వైఎస్ జగన్ పై మంత్రి నిమ్మల రామానాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ప.గో జిల్లాలోని పాలకొల్లులో మన రైతు- మన రామానాయుడు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ క్రమంలో మాట్లాడుతూ.. గతంలో డిస్ట్రిబ్యూటరీల నుంచి మద్యం షాపుల వరకు జగనే పెట్టుకున్నారని మంత్రి అన్నారు. ‘వైసీపీ హయాంలో జరిగినంత లిక్కర్ స్కాం మరెక్కడా జరగలేదు. తెలంగాణలో డిస్టిలరీ స్కామ్తో పోలిస్తే జగన్ స్కామ్ ఎవరెస్టును తాకుతుంది’’ అని నిమ్మల విమర్శించారు.
![]() |
![]() |