ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్న సీఎం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 08, 2025, 03:21 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు సంప్రదాయపూర్వకంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముందు రత్నగర్భ గణపతిని, అనంతరం మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకుని అర్చనలో పాల్గొన్నారు. వేదపండితులు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. పలువురు మంత్రులు, అధికారులు ఈ సందర్భంగా పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa