ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిబద్ధతతో, సేవాభావంతో ప్రజలకు సేవలు అందించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 22, 2025, 07:17 PM

కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి, ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పు తెచ్చేలా నిబద్ధతతో, సేవాభావంతో సేవలు అందించాలని శిక్షణ పొందుతున్న అఖిల భారత సర్వీసుల అధికారులకు సూచించారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన మర్రి చెన్నారెడ్డి మానవవరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న 16 మంది అధికారులు, జిల్లాలోని ఆదోని, ఎమ్మిగనూరు మున్సిపాలిటీలు, మండలాల్లో అభివృద్ధి కార్యకలాపాలను పరిశీలించేందుకు జిల్లాకు వచ్చారు. ఈ నేపథ్యంలో శనివారం వీరు కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ తో సమావేశమయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa