ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లోక్‌సభలో విపక్షాల ఆందోళన.. మ.12 గంటలకు వాయిదా

national |  Suryaa Desk  | Published : Mon, Dec 01, 2025, 11:52 AM

లోక్‌సభలో మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. SIRతో ఓట్ల తొలగింపునకు వ్యతిరేకిస్తూ విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయొద్దంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో విపక్షాల ఎంపీలపై స్పీకర్ అసహనం వ్యక్తం చేశారు. అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నామని, ప్రశ్నోత్తరాలకు సహకరించాలని స్పీకర్ కోరారు. ప్రజలు మిమ్మల్ని పార్లమెంట్‌కు పంపింది నినాదాలు, ఆందోళనలు చేయడానికి కాదని విమర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa