ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రియాంక గాంధీకి కీలక బాధ్యతలు.. అస్సాం స్క్రీనింగ్‌ కమిటీ ఛైర్మన్‌గా నియామకం

national |  Suryaa Desk  | Published : Sun, Jan 04, 2026, 02:41 PM

కాంగ్రెస్ అగ్రనాయకురాలు, ఎంపీ ప్రియాంక గాంధీకి పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. ఈ ఏడాది జరగనున్న అస్సాం ఎన్నికల నేపథ్యంలో ఆమెను స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్‌గా నియమించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీలో లోకసభ ఎంపీలు ఇమ్రాన్ మసూద్, సప్తగిరి శంకర్ ఉలక, సిరివెల్ల ప్రసాద్ సభ్యులుగా ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa