ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారాం గారి రేపటి కార్యక్రమ వివరాలు.. ఉదయం 10 గంటలకు సరుబుజ్జిలి మండలం రావివలస గ్రామంలో జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి మంచినీటి కొళాయి కార్యక్రమానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు సరుబుజ్జిలి జంక్షన్లో DR బి అర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు.
మధ్యాహ్నం 3 గంటలకు పొందూరు మండలం గోరింట గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం స్పీకర్, స్పీకర్ క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉండరు ప్రజలు గమనించగలరు. శాసనసభాపతి (స్పీకర్)వారి కార్యాలయం ఆమదాలవలస నుండి ప్రకటన విడుదల చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa