విజయనగరం జిల్లా, ఎస్పీ Mrs. M. దీపికా , IPS, ఆదేశాలతో సెప్టెంబరు 27న సంతకవిటి పీఎస్ పరిధిలోని కాకరాపల్లి గ్రామ శివార్లలో పేకాట ఆడుతున్న వారిపై సంతకవిటి ఎస్ఐ మరియు సిబ్బంది రైస్ చేసి, 7గురిని అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుండి రూ.7,520/- ల నగదు స్వాధీనం చేసుకున్నారు. చట్ట వ్యతిరేక చర్యలకి ఎవరు పాల్పడిన , చట్టం ద్వారా కఠిన శిక్షల పాలవుతారు అని హెచ్చరించారు. జిల్లాలో శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా ఎవరు ప్రవర్తించిన వెంటనే పోలీస్ వారికీ సమాచారం అందించండి అని పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa