ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Wed, Sep 28, 2022, 08:43 PM

స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈరోజు స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. నేటి ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 509 పాయింట్లు నష్టపోయి 56,598కి పడిపోయింది. నిఫ్టీ 148 పాయింట్లు నష్టపోయి 16,858 వద్ద నిలిచింది.  


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : ఏషియన్ పెయింట్స్ (2.90%), సన్ ఫార్మా (2.21%), డాక్టర్ రెడ్డీస్ (2.03%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.42%), నెస్లే ఇండియా (1.23%).


టాప్ లూజర్స్ : ఐటీసీ (-2.97%), యాక్సిస్ బ్యాంక్ (-2.84%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-2.64%), టాటా స్టీల్ (-2.41%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.07%).






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa