శరనవరాత్రుల్లో భాగంగా శుక్రవారం ఉదయం హైదరాబాద్ లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం లో సరస్వతి దేవి పూజ చేసిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ . అనంతరం పార్టీ నాయకులు, కేంద్ర కార్యాలయ నిర్వాహకులతో పవన్ కళ్యాణ్ సమావేశమైనారు. భవిషత్తు కార్యాచరణ, పార్టీ బలోపేతం , క్రొత్త చేరికలు తదితర అంశాలపై కీలకంగా చర్చించారని సమాచారం . రాబోయే ఎన్నికలలో గెలుపు దిశగా చేయాల్సిన పనులు , పాటించాల్సిన వ్యూహం లాంటి విషయాలపై చర్చించనున్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa