రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అండగా ఉన్నారని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సోమవారం భీమవరం మండలంలోని తోకతిప్ప గ్రామంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇంటింటికి తిరిగి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత మూడు సంవత్సరాలుగా ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ద్వారా అందిన లబ్ధిని వివరించారు.
ఇంచార్జ్ ఎంపీడీవో రామచంద్ర ప్రభు, హౌసింగ్ డిఈ వెంకటరమణ, డిప్యూటీ తాసిల్దార్ గ్రంధి పవన్, జేఈలు నరసయ్య, కనకారావు, శ్రీనివాస్, శశి కుమార్, సర్పంచులు తిరు మా ని వరలక్ష్మి శ్రీనివాస్, నాగిడి నారాయణస్వామి, చిల్లే వెంకటేష్, రామాని శివాజీ వర్మ జల్లా కొండయ్య, ఓడుగు ముత్యాలరావు, ఎంపీటీసీలు బొమ్మిడి కొండరాజు, తిరుమాని తులసిరావు, పొన్నమండ పండు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, నాయకులు బొమ్మిడి శ్రీనివాస్, వాతాడి సుబ్బరాజు, పొన్నాల వెంకటస్వామి, వాతాడి నాగరాజు, బొమ్మిడి అశోక్, తిరు మా ని ధనుంజయ, చిన్నమిల్లి నాగన్న , కామన నాగేశ్వరరావు, కోడే యుగంధర్, కలవపూడి రాంబాబు రాజు, కందికట్ల ఎడ్వర్డ్ చల్ల బోయిన సూర్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa