మదనపల్లె డివిజనలో రెండు నెలలుగా చేపట్టిన ఈ-క్రాప్ వివరాలను ఆయా గ్రామాల ఆర్బీకేల వద్ద నోటీసు బోర్డులో అందుబాటులో ఉంచినట్లు మదనపల్లె డివిజన వ్యవసాయశాఖ సహాయ సంచాలకుడు శివశంకర్ పేర్కొన్నారు. శనివా రం మండలం లోని కొత్తవారిపల్లె ఆర్బీకే వద్ద ఆయన రైతులతో మాట్లాడుతూ వీఏఏలు నమో దు చేసిన ఈ-క్రాప్ వివరాలను నోటీసు బోర్డులో ఉంచామని రైతులు ఈ వివరాలను సరిచూసు కుని ఏవైనా మార్పులు ఉంటే సరిదిద్దుకునేందుకు నవంబరు 1వ తేదీ వరకు అవకా శం ఉందన్నారు. మదనపల్లె డివిజనలో 50,579 ఎకరాల పంటలను ఈ-క్రాప్లో నమోదు చేశామన్నారు. కార్యక్రమంలో ఏవో నాగప్రసాద్, వీఏఏలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa