అనంతపురం జిల్లాలో విద్యుత్ తీగలు తెగి ఆరుగురు మృతి చెందడం చాలా బాధాకరం అని టీడీపీ స్పోక్స్ పర్సన్ జి.వి. రెడ్డి అన్నారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.... ఉడతలు లేక మిడతలు విద్యుత్ తీగలను కొరకటం వలన ప్రమాదం జరిగిందని కారణాలు వేతకకుండ, వారివి కూడ ప్రాణాలే కాబట్టి విశాఖ LG Polymers తరహా పరిహారం ప్రకటించాలి. అనగా మృతి చెందిన ప్రతి వ్యక్తికి కోటి రూపాయలు ఇవ్వాలి అని డిమాండ్ చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa