ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేదలకు ఉపయోగపడుతున్న పథకాలు: మంత్రి విడదల రజిని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 03, 2022, 01:24 PM

చిలకలూరిపేట పట్టణంలోని 26వ వార్డులో బుధవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించినారు. నవరత్నాల్లో పొందుపరిచిన పథకాలు పేద, బడుగు, బల హీన వర్గాల ప్రజలకు ఉపయోగపడుతున్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని అన్నారు. సచివాలయ, వాలంటరీ వ్యవస్థను ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారని, పనుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఈ వ్యవస్థలు బాగా పని చేస్తున్నాయని కొనియాడారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa