తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కందుకూరు నియోజకవర్గం లో 13, 161 మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు కందుకూరు తహసీల్దార్ డి సీతారామయ్య బుధవారం ప్రకటన ద్వారా తెలియజేశారు. కందుకూరు మండలంలో 6, 158 ఉలవపాడు 2. 039, గుడ్లూరు1916, లింగసముద్రం1671, వలేటివారిపాలెం1, 377 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన వివరించారు. వీటిలో 2, 286 అర్జీలు కు ఆమోదం కాగా 283 అర్జీలు తిరస్కరణకు గురయ్యాయి అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa