నువ్వుల్లో ఆరోగ్యానికి మేలు చేసే అనేక పోషకాలున్నాయి. వాటిని లడ్డు లేదా మరే ఆహారంలోనైనా చేర్చుకోవచ్చు. నువ్వులను తినడం ద్వారా ఎముకలను ధృడంగా మార్చుకోవచ్చు. అవిసె గింజల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. రోజూ 1-2 స్పూన్ల అవిసె గింజలను తినాలి. పొద్దుతిరుగుడు విత్తనాలు, చియా గింజలు, గసగసాలు తీసుకుంటే కాల్షియం లోపాన్ని అధిగమించవచ్చు. ఫలితంగా ఎముకలను ధృడంగా చేసుకోవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa