ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎస్ జవహర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 16, 2022, 12:44 PM

ఏపీ సచివాలయంలో  నియమితులైన  సీఎస్ జవహర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. శుక్రవారం ఉదయం మూడవ బ్లాకు వద్ద ఉద్యోగులు ఎవరెవరు ఉన్నారు, సమయానికి వస్తున్నారా లేదా అని ఆరా తీశారు. మహిళాశిశుసంక్షేమ, మైనార్టీ వెల్ఫేర్, పర్యటక శాఖల్లో ఉద్యోగుల పని సమయాన్ని సీఎస్ అడిగి తెలుసుకున్నారు. ఎంత అటెండెన్స్ ఉంది ఎంత మంది వచ్చారు అని వివరాలు తెలుసుకున్నారు. ఉద్యోగుల సీట్‌ల వద్దకు వెళ్లి మరీ తనిఖీ చేశారు. సచివాలయానికి వస్తు వస్తునే సీఎస్‌ జవహర్ రెడ్డి మూడవ బ్లాక్‌కు వెళ్లి తనిఖీలు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa