ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేరళ ప్రభుత్వం వైద్యాధికారులకు కీలక ఆదేశాలు

national |  Suryaa Desk  | Published : Fri, Dec 23, 2022, 10:22 AM

భారతదేశంలో 3 కరోనా వేరియంట్ కేసులు నమోదవడంతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. వైరస్‌ల హబ్‌గా మారుతున్న కేరళ ప్రభుత్వం కూడా అప్రమత్తమై వైద్యాధికారులకు కీలక సూచనలు చేసింది. పాజిటివ్ వచ్చిన వారందరి నమూనాలను జీనోమ్ సీక్వెన్స్ చేయాలని నిర్ణయించారు. ఏ వేరియంట్ వ్యాపిస్తుందో వీలైనంత త్వరగా గుర్తించాలని వెల్లడించారు. ప్రజలంతా ముక్కు, నోరు కప్పుకునేలా మాస్క్‌ ధరించాలని సూచించారు. వీలైనంత వరకు ముందు జాగ్రత్త మోతాదు తీసుకోవాలని చెప్పారు. ఇంతలో, డిసెంబర్‌లో కేరళలో 1,431 మందికి కరోనా సోకినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa